శ్రీశైలం వెళుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..
అర్జనుడు బృహన్నల అవతారమెత్తడానికి ఆ శాపమే కారణమట..
శని జయంతి ఎప్పుడు? ఆ రోజున ఏం చేయకూడదు?
జైన ఋషులు, సాధ్విలు స్నానం చేయరు.. అయినా వారు స్వచ్ఛంగానే ఉంటారు.. కారణమేంటంటే..
ఈ శివాలయాన్ని ఏడాదికి రెండు సార్లే తెరుస్తారు.. కారణమేంటంటే..
previous arrow
next arrow
 

Follow Us On

Web Stories

అర్చన

శ్రీశైలం వెళుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..

దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే జీవితంలో అంతా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్లాలనుకునే వారు ఇప్పుడైతే పక్కాగా ఒక విషయం తెలిసుకుని వెళ్లాలి. అదేంటంటే.. ఇక్కడ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు ఆలయ ఈవో పెద్దిరాజు, ఇతర ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు

పంచాంగం

స్తోత్రాలు