ఈ ఆలయంలోని అమ్మవారు ప్రత్యేకతేంటో తెలిస్తే షాకవుతారు..
గర్భిణులకు ప్రసవం చేసేందుకు భూమిపై వెలిసిన గర్భరక్షాంబిక..
ఈ కృష్ణుడికి కొద్ది క్షణాలే రెస్ట్.. వెంటనే ఆలయం తీస్తారు.. తెరుచుకోలేదో..
గుజరాత్‌లో లభ్యమైన పాము శిలాజం.. వాసుకిదేనంటున్న భక్త జనం..
పితృదోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే మంచి జరుగుతుందట..
previous arrow
next arrow
 

Follow Us On

Web Stories

అర్చన

ఈ ఆలయంలోని అమ్మవారు ప్రత్యేకతేంటో తెలిస్తే షాకవుతారు..

ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు రోజుకు మూడు సార్లు రూపం మార్చుకుంటే వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది జనం. ఉదయం అమ్మాయిలా.. మధ్యాహ్నం యువతిలా.. సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరీ అమ్మవారు? ఎక్కడుంటారంటే.. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్, రుద్రప్రయాగ మధ్య అలకనంద నది ఒడ్డున ఉంటారు. అమ్మవారి పేరు ధారీ దేవి. శ్రీనగర్ నుంచి 14 కి.మీ దూరంలో ఈ ఆలయం

పంచాంగం

స్తోత్రాలు